వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ క్లీన్స్వీప్
Published on Thu, 03/09/2017 - 00:19
భోపాల్: బెలారస్తో జరిగిన ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్ను భారత మహిళల హాకీ జట్టు క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆట ఆరో నిమిషంలో వందన కటారియా చేసిన గోల్ తో భారత్ ఖాతా తెరిచింది.
15వ నిమిషం లో గుర్జిత్ కౌర్ భారత్కు రెండో గోల్ను అందించింది. బెలారస్ ప్లేయర్ యూలియా 52వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచింది. అయితే 55వ నిమిషంలో భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్తో భారత్ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది.
#
Tags