రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ మాస్టర్స్ బ్యాడ్మింటన్ జట్టుకు సన్మానం
Published on Mon, 02/17/2020 - 10:09
హైదరాబాద్: జాతీయ మాస్టర్స్ గేమ్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో రాణించిన తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఆదివారం ఘన సన్మానం జరిగింది. ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్లో నిర్వహించిన ఈ అభినందన కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్స్ గేమ్స్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రావు, అఖిల భారత మాస్టర్స్ గేమ్స్ కన్వీనర్ సంజయ్ల క్రీడాకారులను సన్మానించారు.
ఈ సందర్భంగా జట్టు సభ్యులు వేణు ముప్పాల, జ్ఞాన ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో కాంస్యం నెగ్గడం ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే పోటీల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని చెప్పారు.
#
Tags