చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాలుగో వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
Published on Tue, 09/02/2014 - 15:01
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో నాలుగో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఈ మ్యాచ్ మంగళవారం జరుగుతోంది. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనీసేన ఈ మ్యాచ్ నెగ్గితే సిరీస్ సొంతమవుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా, రెండు, మూడు వన్డేల్లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే.
సిరీస్ గెలిచే అవకాశాల్లేని ఇంగ్లండ్ కనీసం సమం చేయాలన్నా చివరి రెండు వన్డేలు నెగ్గి తీరాలి. దీంతో ఈ మ్యాచ్ కుక్ సేనకు చావోరేవో లాంటిది. ఒత్తిడిలో ఉన్న ఇంగ్లీష్ మెన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. కాగా ధోనీసేన సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది.
#
Tags