వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోజర్ బిన్నీకి ఉద్వాసన!
Published on Fri, 11/06/2015 - 00:50
టి20 ప్రపంచకప్కు నాలుగు నెలల ముందు సీనియర్ సెలక్షన్ కమిటీలో మార్పులు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
సోమవారం జరిగే బోర్డు ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
రోజర్ బిన్నీ తన కుమారుడు స్టువర్ట్ విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. అలాగే సందీప్ పాటిల్ స్థానంలో చైర్మన్గా అమర్నాథ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
#
Tags