రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్
Published on Mon, 07/28/2014 - 16:22
సౌతాంప్టన్: భారత్తో మూడో టెస్టులో రెండో రోజు సోమవారం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. 247/2 ఓవర్నైట్ స్కోరుతో కుక్ సేన బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ బాలెన్స్ (104), ఇయాన్ బెల్ (16) క్రీజులోకి వచ్చారు.
మ్యాచ్ తొలిరోజు నిలకడగా ఆడిన ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేసింది. భారత బౌలర్లు రోజంతా శ్రమించినా కేవలం రెండు వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటతో పోలిస్తే రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కాస్త దూకుడు పెంచారు.
#
Tags