జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
ఇంగ్లండ్ 514/8 డిక్లేర్డ్
Published on Sat, 08/19/2017 - 00:55
బర్మింగ్హామ్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు (డే అండ్ నైట్)లో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలిస్టర్ కుక్ (407 బంతుల్లో 243; 33 ఫోర్లు) కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.
కెప్టెన్ జో రూట్ (136) కూడా సెంచరీ చేయగా, మలాన్ (65) రాణించాడు. కుక్ అవుట్ కాగానే ఆ జట్టు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విండీస్ బౌలర్లలో ఛేజ్కు 4 వికెట్లు దక్కాయి.
#
Tags