అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
Published on Tue, 05/05/2015 - 19:41
ముంబై: ఐపీఎల్-8లో భాగంగా మంగళవారం ఇక్కడ వాంఖడే స్టేడియంలో జరుగుతున్న 39వ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ ఇయర్ లు బరిలోకి దిగారు. కానీ ఆదిలోనే తడబడిన ఢిల్లీ ఖాతా తెరవకుండానే మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ కోల్పోయింది.
#
Tags