అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చండీగఢ్లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్
Published on Tue, 05/03/2016 - 00:45
న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీకి చండీగఢ్ క్లబ్ గ్రాస్ కోర్టులు వేదికగా నిలువనుందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వెల్లడించింది. చివరిసారి 2012లో భారత్, న్యూజిలాండ్ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్కు చండీగఢ్ వేదికగా నిలిచింది.
#
Tags