భారత్ 71/1

Published on Fri, 12/19/2014 - 13:32

బ్రిస్బేన్:  భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ ఈ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 23 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. మురళి విజయ్ 27 పరుగులకు స్టార్క్ బౌలింగ్లో అవుటయ్యాడు. ధావన్ 26 పరుగులు, పూజారా 15 పరుగులతో నాట్ అవుట్గా ఉన్నారు.

 తొలి ఇన్నింగ్స్లో భారత్ 408 పరుగులకు, ఆస్ట్రేలియా 505 పరుగులకు   ఆలౌట్ అయ్యాయి.  ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ