అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటనే కాదు...మనసులూ గెలవండి...
Published on Fri, 08/17/2018 - 04:08
సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు 2004లో పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆటనే కాదు. మనసులూ గెలవండి’ అని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్ను జట్టుకు బహూకరించి బెస్ట్ విషెస్ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ను 2–1తో, వన్డే సిరీస్ను 3–2తో గెలుచుకుంది.
#
Tags