చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో జయరామ్ ఓటమి
Published on Sun, 06/17/2018 - 12:20
ఫులర్టన్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. భారత షట్లర్ అజయ్ జయరామ్ సెమీస్లో ఓటమి చెంది ఇంటిదారి పట్టాడు. అజయ్ జయరామ్ 13- 21, 21-23 తేడాతో మార్క్ కాలిజో(నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్ను సునాయాసంగా చేజార్చుకున్న అజయ్ జయరామ్.. రెండో గేమ్లో మాత్రం కడవరకూ పోరాడాడు. కాగా, వరుసగా రెండు పాయింట్లు గెలిచిన కాలిజో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా కైవసం చేసుకుని ఫైనల్కు చేరాడు.
#
Tags