ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్కు 17 పతకాలు
Published on Sat, 07/08/2017 - 10:36
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లబ్ ఫెన్సింగ్ జాతీయ చాంపియన్షిప్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్ఎస్ఎస్) విద్యార్థులు సత్తా చాటారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో 17 పతకాలను సాధించారు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఈ టోర్నీలో 18 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 17 మంది పతకాలను గెలుచుకోవడం విశేషం. టీఎస్ఎస్ఎస్ 5 స్వర్ణాలు, 2 రజతాలు, 10 కాంస్యాలను కైవసం చేసుకుంది.
అండర్–17 విభాగంలో వై. మురళి పసిడి, కాంస్య పతకాలను గెలుచుకోగా, అండర్–14 కేటగిరీలో గౌరీ స్వర్ణాన్ని సాధించింది. అండర్–14 విభాగంలో వై. మురళీ, ఏ. శిరీష రజతాలను గెలుచుకున్నారు. వీరితో పాటు అండర్–17 విభాగంలో లోకేశ్, చందు, పవన్ కల్యాణ్, బేబీ రెడ్డి, జి. శిరీష, విష్ణు ప్రియ, శివాని కాంస్యాలను సాధించారు.
#
Tags