ప్రచారంలో భారతమ్మ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారు'
Published on Mon, 02/12/2018 - 14:19
సాక్షి, కడప: నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడే మేల్కొన్నారని వైఎస్సార్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, సురేష్బాబు, అమర్నాథ్ రెడ్డిలు విమర్శించారు. ఏదో సాధించినట్టు టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్రం అధోగతిపాలు కావడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. ఎవరికీ రానన్ని నిధులు మనకే వచ్చాయని గతంలో చెప్పారని.. ఇప్పుడేమో మాట మార్చి న్యాయం చేయాలనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
#
Tags