ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్ర మంత్రిని అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతల యత్నం
Published on Sun, 02/11/2018 - 13:11
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యుత్శాఖ మంత్రి ఆర్కే సింగ్ను ఆదివారం వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సారి బడ్జేట్లో ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించారని, విభజన చట్టంలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నానితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
#
Tags