రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘పిట్టలదొరలా వేషం వేసుకుంటే నమ్మరు’
Published on Fri, 06/29/2018 - 14:32
సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పిట్టలదొరలా వేషం వేసుకుని.. ఏరువాక పూజలు చేస్తే రైతులు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి సరిపడ విత్తనాలు సరఫరా చేయడం లేదని విమర్శించారు.
పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, 85 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 13 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు చంద్రబాబు చేసిన మోసం వల్ల వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆయన మండిపడ్డారు.
#
Tags