బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించేలా పనిచేయండి
Published on Fri, 05/04/2018 - 16:23
సాక్షి, ఒంగోలు : పార్టీని వ్యవస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒంగోలులో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలోని బూత్ కమిటీలే వెన్నెముక అని అన్నారు. ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించేలా బూత్ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బూత్ కన్వీనర్లకు సజ్జల సూచించారు.
#
Tags