amp pages | Sakshi

జనం నుంచి జగన్‌ను దూరం చేయలేరు

Published on Mon, 10/23/2017 - 18:44

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనం నుంచి దూరం చేయడం ఎవరి తరమూ కాదని వైఎస్సార్‌సీపీ నేత  వాసిరెడ్డి పద్మ అన్నారు. సోమవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జనం మధ్య జగన్‌ ఉండకూడదని, ఆయనను వారి నుంచి వేరు చేయాలనేది తొలి నుంచీ టీడీపీ వ్యవహార శైలిగా ఉందని దుయ్యబట్టారు.

అయితే జగన్‌ను జనానికి దూరం చేయడం టీడీపీ కాదు కదా, ఎవరి తరమూ కాదన్నారు. జగన్‌ అంటే వారెంతగా భయపడుతున్నారో వారి వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోందన్నారు. జగన్‌ ఏ ఉద్దేశంతో పాదయాత్ర తలపెట్టారో అది నిరంతరాయంగా జరుగుతుందని తెలిపారు.
 

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ముఖ్యనేతల సమావేశం వాయిదా
సాక్షి, అమరావతి: ఈనెల 25న హైదరాబాద్‌లో జరగాల్సిన వైఎస్సార్‌సీపీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ముఖ్య నేతల సమావేశాలు వాయిదా పడ్డాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌