తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘దుండగుల దౌర్జన్యాలకు కేసీఆరే ఆదర్శం’
Published on Wed, 12/26/2018 - 02:50
సాక్షి, హైదరాబాద్: యథా రాజా తథా ప్రజా అన్న చందంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితి మారిందని మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికయిన ఎమ్మెల్సీలను దౌర్జన్యంగా తమ పార్టీలో కలుపుకుంటున్న సీఎం కేసీఆర్ తీరును ఆదర్శంగా తీసుకుని కొం దరు దుండగులు ప్రైవేట్ ఆస్పత్రిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
#
Tags