ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు కేంద్ర హోం మంత్రితో సీఎం వైఎస్ జగన్ భేటీ
Published on Fri, 06/14/2019 - 04:26
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రానున్న వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నార్త్ బ్లాక్లోని ఆయన కార్యాలయంలో కలవనున్నారు.
అనంతరం శనివారం ఉదయం 10 గంటలకు నంబర్ 1, జన్పథ్లో జరిగే వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు.
#
Tags