amp pages | Sakshi

పత్తికొండ, డోన్‌ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

Published on Fri, 02/22/2019 - 22:07

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. నిన్న రాజంపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈరోజు కేఈ, కోట్ల కుటుంబాల వారితో సంప్రదింపులు జరిపారు. వారికి కేటాయించే సీట్లపై స్పష్టతనిచ్చారు. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాలు కేఈ కుటుంబానికి, కర్నూలు పార్లమెంటు, ఆలూరు అసెంబ్లీ స్థానాలు కోట్ల కుటుంబానికి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

కర్నూలు అసెంబ్లీ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, ఆథోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా మాట్లాడుతున్నారు. వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్‌ నుంచి కేఈ ప్రతాప్‌, ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ బరిలోకి దించనున్నారు. కర్నూలు పార్లమెంటు స్థానం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డికి ఖరారైంది.

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)