అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంగళగిరిలో టీడీపీ నేతల బరితెగింపు
Published on Tue, 04/02/2019 - 10:21
సాక్షి, అమరావతి: పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన కార్యకర్తలపై దాడికి దిగుతున్నారు. సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్త నల్లిబోయిన లోకేశ్పై టీడీపీకి చెందిన నాయకులు దాడి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నావు అంటూ కురగల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల రౌడీయిజంపై బాధితుడు నల్లిబోయిన లోకేశ్ మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
#
Tags