amp pages | Sakshi

ఎంఐఎం మచ్చికకే నిజాం కీర్తన: తమ్మినేని

Published on Sat, 11/11/2017 - 02:36

సాక్షి, హైదరాబాద్‌: నిజాం రాజును పొగుడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలు దగ్గర పడటంతో మత ప్రాతిపదికన ఓట్లు దండుకోవడానికి, ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి ‘నిజాం మన రాజు, చరిత్ర, ఘనత’ అని కేసీఆర్‌ కీర్తిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక వ్యక్తికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని తెలిపారు. నిజాం తన అధికారాన్ని పదిలపర్చుకోవడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించారని, నిజాం వ్యతిరేక పోరాటంలో 4 వేల మంది ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముస్లిం మైనారిటీలు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌