amp pages | Sakshi

వైఎస్సార్‌ సీపీకి 120-130 సీట్లు

Published on Wed, 03/20/2019 - 19:33

సాక్షి, హైదరాబాద్‌ :  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు. అదేవిధంగా 22 నుంచి 23 ఎంపీ సీట్లు ఆ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని మంత్రి ఎద్దేవ చేశారు. ఆ పార్టీ అవలంభిస్తున్న తీరు నచ్చకనే నాయకులు బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాకూటమి పేరుతో అలీబాబా 40 దొంగలు అంతా చేరి కోట్ల ధనం వృథా చేశారని మండిపడ్డారు. చంద్రబాబుతో సహా ఎంత మంది వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ది పోందాలని బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నరేంద్ర మోదీ ఉపన్యాసాలకే పరిమితమయ్యారే తప్ప పనులు చేసింది లేదన్నారు. 

టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలు సంతోషంగా
పేదల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు దేశంలో తొలిసారి ప్రవేశపెట్టింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, పరిశ్రమలు తరలివస్తున్నాయని మంత్రి తెలిపారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకపోతుంటే కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు చించుకుంటున్నారని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రశ్నించారు. 

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)