కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అవినీతిని చూస్తూ ఊరుకోం
Published on Wed, 10/18/2017 - 01:12
రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్రం అడుగులు వేస్తే కచ్చితంగా ప్రశ్నిస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వారికి మంత్రి పదవులు కట్టబెడుతున్నది తెలుగదేశం పార్టీయేనని పేర్కొన్నారు.
#
Tags