వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అపుడు యూపీఏ.. ఇపుడు ఎన్డీఏ
Published on Fri, 03/09/2018 - 15:58
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో అప్పడు యూపీఏ, ఇప్పుడు ఎన్డీఏ మోసం చేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా యూపీఏ అయిదేళ్లంటే కాదు.. పదేళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని సోమిరెడ్డి ఆరోపించారు.
14వ ఆర్దిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందని పేర్కొనడం విడ్డూరమని మంత్రి ఆరోపించారు. దేశాన్ని మోదీ పాలిస్తున్నారా లేక 14వ ఆర్థిక సంఘం పాలిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
#
Tags