ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత
Published on Sun, 07/01/2018 - 10:37
సాక్షి, ఏలూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఏలూరులోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఎమ్మెల్సీగా, డీసీసీబీ చైర్మన్గా బాలసుబ్బారావు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు సేవలందించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సన్నిహితులుగా కొనసాగారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు తదితరులు సంతాపం తెలిపారు.
#
Tags