రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ?
Published on Thu, 04/30/2020 - 04:31
సాక్షి, అమరావతి: కోవిడ్–19 విజంభణతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మానవ సంక్షోభమే వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలే కాకుండా నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పనిని వైఎస్సార్ సీపీ చేస్తుంటే చంద్రబాబు రోజూ దుమ్మెత్తిపోస్తున్నాడని మండిపడ్డారు.
ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కుప్పంలో భౌతికదూరం పాటించకుండా టీడీపీ నేతలు ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఫొటోలను సజ్జల ఈ సందర్భంగా ట్విట్టర్లో పొందుపరుస్తూ.. నీ పుట్టిన రోజు వేడుకలకు చేసింది ఏమిటి? దీని వల్ల కరోనా వ్యాప్తి చెందదా చంద్రబాబు? అంటూ ట్వీట్ చేశారు.
#
Tags