అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎం కేసీఆర్కు గుణపాఠం చెప్పండి
Published on Tue, 02/06/2018 - 02:43
సాక్షి, హైదరాబాద్: లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టిన సీఎం కేసీఆర్కు గిరిజనులు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ డి.రవీంద్రనాయక్ సోమవారం కోరారు. మోసపూరిత ప్రకటనలతో గిరిజనులను మభ్యపెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని సూచించారు.
గిరిజనుల మధ్య మారణకాండకు కారణమైన టీఆర్ఎస్ను ఆ పార్టీ ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. తండాల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఒట్టి మాటలు చెబితే ప్రయోజనం ఉండదన్నారు.
#
Tags