చంద్రబాబు ఓటమిపై మోత్కుపల్లి హర్షం

Published on Thu, 05/23/2019 - 17:03

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మోత్కుపల్లి శుభాకాంక్షలు తెలిపారు. ‘దుర్మార్గుడి పీడ వదిలినందుకు రేపు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తా’ అని అన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ