రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దోచుకొని తెలంగాణను ఖాళీ చేశారు
Published on Sat, 03/17/2018 - 03:08
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నాలుగేళ్ల కాలంలో తెలంగాణను దోచుకొని మొత్తం ఖాళీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్లీనరీలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
నాలుగేళ్లుగా రాష్ట్రంలో ప్రజలను కులాల వారీగా విడదీస్తూ కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు తీసుకొచ్చి తెలంగాణను దివాలా తీసేలా చేశారన్నారు. అప్రజాస్వామిక రీతిలో తమపై వేటు చేశారని, దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడమే తన లక్ష్యమని అన్నారు.
#
Tags