అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వదంతులు నమ్మొద్దు
Published on Sat, 10/21/2017 - 15:11
ఒంగోలు: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వదంతులను వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా నాయకుడు, దర్శి నియోజకవర్గ ఇంఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తోసిపుచ్చారు. వైఎస్సార్ సీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో చేరుతున్నానన్న వదంతులను నమ్మొద్దని ఆయన కోరారు. జగనన్న నాయకత్వంలోనే పనిచేస్తానని తెలిపారు.
#
Tags