amp pages | Sakshi

‘లోకేశ్‌తో చాలెంజ్‌ అన్నారు.. మళ్లీ పత్తాలేరు’

Published on Fri, 11/09/2018 - 13:47

సాక్షి, విజయవాడ : రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేశ్‌తో చర్చకు సిద్ధమా? అని చాలెంజ్‌ చేసిన టీడీపీ నాయకులు పత్తాలేరని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా తప్ప లోకేష్‌ స్థాయి ఏంటని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లోని 11 విద్యాసంస్థలను కేంద్రం చొరవతో రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. పదేళ్ల కాల పరిమితి ఉన్నా నాలుగేళ్లలోనే కేంద్రం చేసి చూపించింది. టీడీపీ,‌కాంగ్రెస్ పార్టీలు రాయలసీమపై వివక్ష చూపాయి. కేంద్రీయ నట విశ్వ విద్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేశాం. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి చూపించే శ్రద్ద రాష్ట్రాభివృద్ధిపై చూపించడం లేదు. 

బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు..
టీడీపీ నాయకులు చర్చల పేరుతో రచ్చ‌చేస్తున్నారు. చర్చలకు పిలిచి సమాధానాలు చెప్పలేక పోలీసుల చాటున పిరికిపందల్లా పారిపోతున్నారు.  మాజీ మంత్రి మాణిక్యాలరావు సవాల్‌కు తెదేపా వాళ్లు ఎందుకు భయపడ్డారో చెప్పాలి. బీజేపీ నేతలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. మాణిక్యాలరావును పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకోవడం అప్రజాస్వామికం. జాతీయ మీడియా‌ ముందు టీడీపీ ప్రభుత్వ అరాచకాలన్నీ బయటపెడతాం. చంద్రబాబు ప్రజల సొమ్ముతో విలాస ప్రయాణాలు చేస్తున్నారు.

బెంగళూరు, ఢిల్లీ పర్యటనలు, పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు పార్టీ ఫండ్ ఖర్చు పెట్టుకోవాలి తప్ప ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు? రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తే అధికారులను కోర్టుకు ఎక్కిస్తాం. విశాఖలో భూ కబ్జాలపై సిట్  నివేదిక ఇస్తే తూతూ మంత్రంగా క్యాబినెట్ ఆమోదించడం సిగ్గుచేటు. భూ కబ్జాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు వస్తే వారిని తప్పించేవిధంగా కుట్రలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం  ప్రాజెక్టుల పేరుతో నిర్వహించే భూ దందాలపై ఉద్యమాలు చేపడతాం. 18న తిరుపతిలో బీజేపీ కోర్‌కమిటీ మీటింగ్ పెట్టి.. రాయలసీమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం’ అని తెలిపారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)