పవన్‌ కల్యాణ్‌ బయటకొచ్చారు..!

Published on Mon, 06/11/2018 - 12:33

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): బీచ్‌ రోడ్డు రుషికొండ సాయిప్రియ రిస్సార్ట్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆదివారం ఎట్టకేలకు బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి గదిలోకి వెళ్లిపోయారు. పవన్‌కల్యాణ్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు రిస్సార్ట్స్‌కు చేరుకొని రెండు గంటల పాటు పడిగాపులు కాశారు. గది ఎదురుగా మెట్లపైనే కూర్చోని పవన్‌ కల్యాణ్‌ను నిరీక్షించారు. ఎట్టకేలకు గంట తర్వాత పవన్‌ కల్యాణ్‌ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెంటనే తిరిగి లోపలకు వెళ్లిపోయారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ