రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇది పవన్ అజ్ఞానికి నిదర్శనం: దేవినేని అవినాష్
Published on Wed, 12/04/2019 - 17:55
సాక్షి, విజయవాడ: దిశ అత్యాచార ఘటనలోని నిందితులకు రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడటం ఆయన ఆజ్ఞానికి నిదర్శనమని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఏద్దేవా చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ తరువాత ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దేశం మొత్తం దిశకు మద్దతుగా నిలబడితే పవన్ కల్యాణ్ మాత్రం నిందితులకు మద్దతుగా నిలబడుతున్నారని దేవినేని అవినాష్ విమర్శించారు.
చదవండి: రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా?
#
Tags