రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
Published on Sat, 04/27/2019 - 05:33
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ దాఖలైన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. సైనికుల రక్తం చాటున మోదీ దాక్కున్నారని, వారి త్యాగాలను స్వార్థానికి వాడుకుంటున్నారంటూ 2016లో ఓ కార్యక్రమంలో రాహుల్ వ్యాఖ్యానించారంటూ లాయర్ జోగిందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు గాను రాహుల్పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
#
Tags