వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అసంతృప్తులతో చర్చలకు బుజ్జగింపుల కమిటీ రాక
Published on Sun, 11/18/2018 - 02:06
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం ముగ్గురు సభ్యుల బృందాన్ని హైదరాబాద్కు పంపింది. పార్టీ అధిష్టానం దృష్టిలో ట్రబుల్షూటర్గా పేరుగాంచిన కర్ణాటక సాగునీటి మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కృష్ణారావులు శనివారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు.
టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వారికి స్వాగతం పలికి పార్క్హయత్కు తీసుకెళ్లారు. అక్కడ కొందరు అసంతృప్తులతో ఈ ముగ్గురు నేతలు భేటీ అయ్యారని సమాచారం. పార్టీ టికెట్ ఇవ్వలేకపోయిన కారణాలను ఆ నేతలకు చెప్పడంతో పాటు వారి భవిష్యత్తుపై నిర్దిష్టమైన హామీలిచ్చి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరినట్టు తెలిసింది.
#
Tags