amp pages | Sakshi

అసంతృప్తులతో చర్చలకు బుజ్జగింపుల కమిటీ రాక

Published on Sun, 11/18/2018 - 02:06

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో సీట్లు ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం ముగ్గురు సభ్యుల బృందాన్ని హైదరాబాద్‌కు పంపింది. పార్టీ అధిష్టానం దృష్టిలో ట్రబుల్‌షూటర్‌గా పేరుగాంచిన కర్ణాటక సాగునీటి మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కృష్ణారావులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి వారికి స్వాగతం పలికి పార్క్‌హయత్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొందరు అసంతృప్తులతో ఈ ముగ్గురు నేతలు భేటీ అయ్యారని సమాచారం. పార్టీ టికెట్‌ ఇవ్వలేకపోయిన కారణాలను ఆ నేతలకు చెప్పడంతో పాటు వారి భవిష్యత్తుపై నిర్దిష్టమైన హామీలిచ్చి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరినట్టు తెలిసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌