amp pages | Sakshi

సర్వే చూసి ఆనందం.. వారికి చుక్కలు.. 

Published on Sun, 06/17/2018 - 17:07

సాక్షి, ఢిల్లీ : నీతి అయోగ్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు ప్రచారం బాగానే చేసుకుంటున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సర్వే చూసి ఆనంద పడే వారికి చుక్కలు కనిపించక మానదు అని జోస్యం చెప్పారు. బాబు చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలి.. ప్రచారాలకే పరిమితమై ప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. ఇక్కడ సమస్యలు లెవనెత్తుతున్నారు.. కానీ క్షేత్ర స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం లేదని జీవీఎల్‌ ధ్వజమెత్తారు. 

‘కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్లు ఉన్నారు. స్పెషల్‌ పర్పస్‌ వాహనం ఏర్పాటు చేయమంటే ఇంతవరకూ ఎందుకు చేయలేదు. ఆర్భాటాలు, ప్రచారాలు తప్ప పనులు చేయడం లేదు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని మీరే పత్రికల్లో రాయించారు కదా! హోదా కంటే ప్యాకేజీ వల్లే నిధులు బాగా వచ్చాయని మీరు అన్నది నిజం కాదా? ప్రస్తుతం మీరు చేస్తున్న వార్తలు చూస్తే యూ టర్న్‌ తీసుకున్నట్లు ప్రజలకు తెలుస్తోంది ’ అని బాబు తీరుపై జీవీఎల్‌ మండిపడ్డారు.

‘పోలవరానికి రావాలిసిన నిధులు త్వరలోనే రాబోతున్నాయి. నాబార్డు ద్వారా వెంటనే నిధులు విడుదల అవుతాయని మాకు సమాచారం ఉంది. వెనకబడిన జిల్లాలకు 300 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంది. రాష్ట్ర ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేయకండి. నీతి అయోగ్‌ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా 20 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కడం గర్విస్తున్నాను. నిర్దిష్ట సమయంలో జరిగే సమావేశం కాబట్టి అందరూ సీఎంలకు కొంత సమయమే కేటాయించారు. సర్వే చూసి ఆనందం పడే వారికి చుక్కలు కనిపించక మానదు. ఒక శాతం ఓటు ఉన్న రాష్ట్రలలోనే మా ప్రభుత్వం ఏర్పాటు చేశామని’ జీవీఎల్‌ నరసింహారావు గుర్తు చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)