amp pages | Sakshi

అలా చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?

Published on Thu, 01/09/2020 - 21:24

సాక్షి, అమరావతి : రాజధానిపై చంద్రబాబు అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. తన స్వార్థం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అశాంతికి ప్రయత్నిస్తున్నారని, ఆయన కుట్రలను తిప్పి కొడుతామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు విధానాలను అవలంభిస్తే మరికొన్ని ఏళ్లలలో ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమాలు మొదలవుతాయన్నారు.

సంపద అంతా రాజధానికే ఖర్చు చేస్తే మిగతా ప్రాంతా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూర్చడం వల్లే గత ఎన్నికలలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని, అయినప్పటికీ ఆయన మారడం లేదని విమర్శించారు. ఉత్తరాంధ్రపై ఎందుకంత వివక్ష అని చంద్రబాబును నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. వయసులో చిన్నవాడైన సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి పథకాలు ప్రజలలోకి వెళ్ళకుండా ఉండడానికి ఈ రాజధాని ఉద్యమాన్ని చంద్రబాబునాయుడు సృష్టించారు ఆరోపించారు. అమ్మ ఒడి.. పాకిస్తాన్ నుంచి మత్స్యకారులను విడుదల లాంటి గొప్ప అంశాలు మరుగున పడేలా చంద్రబాబు నాయుడు ఆయన మీడియా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా.. సీఎం జగన్‌ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారన్నారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, సీఎం జగన్‌ అందరికి న్యాయం చేస్తారని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. 

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)