చంద్రబాబుతో మాకే వైరం లేదు

Published on Wed, 04/18/2018 - 01:49

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తమకెలాంటి వైరం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మీకు వైరం ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానంగా ‘చంద్రబాబుతో మాకు ఎలాంటి వైరం లేదు.

ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు’అని చెప్పారు. ఏపీ ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని (బీజేపీ)ని విలన్‌గా చూస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించగా ‘ప్రతి ఒక్కరికీ ఒక్కో ఇబ్బందికర సందర్భం ఉంటుంది’అని తెలిపారు. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం కోసమే హరిబాబు రాజీనామా చేశారని అమిత్‌ షా వివరించారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ