అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ ఉద్యమాన్ని నీరుగార్చింది ప్రభుత్వమే
Published on Sun, 06/03/2018 - 19:18
సాక్షి, గుంటూరు జిల్లా : మొన్నటి అగ్రిగోల్డ్ ఉద్యమాన్ని ప్రభుత్వమే నీరుగార్చిందని వైఎస్సార్సీపీ రాష్ర్ట కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..మూడేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉండేందుకే వైఎస్సార్సీపీ తరపున బాసట కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 9న విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులతో వైఎస్సార్సీపీ ముఖ్య నేతల సమావేశం ఉంటుందని తెలిపారు.
ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పదమూడు జిల్లాలోని అగ్రిగోల్డ్ ఉద్యమకారులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే రూ.1100 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని కోరారు.
#
Tags