వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దుబాయ్లో తెలంగాణ కార్మికుల కష్టాలు
Published on Thu, 04/23/2020 - 21:33
అబుదాబి : కరోనా లాక్డౌన్ కారణంగా దుబాయ్లో ఇరుక్కుపోయిన తెలంగాణ వాసులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఒకే భవనంలో దాదాపు 80 మంది కార్మికులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావటంతో స్థానిక అధికారులు వారందరినీ ఓ రూములో నిర్బంధించారు. అయితే రోగులకు సరైన వైద్యం అందించడం లేదని వారు చెబుతున్నారు.
పాజిటివ్ వచ్చిన వారితో కలిసి మిగిలిన వారందరూ ఒకే భవనంలో ఉండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తామందరికి కరోనా టెస్టులు చేసి వైద్య సదుపాయాలు అందించాలని కోరుతున్నారు. తాము పనిచేస్తున్న సెల్ఫ్ బెహస కంపెనీ తమ ఆరోగ్యాలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
#
Tags