ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాషింగ్టన్లో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం
Published on Thu, 05/31/2018 - 13:03
మేడ్చల్రూరల్: అమెరికాలోని వాషింగ్టన్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదని అన్నారు. బంగారు తెలంగాణలోనూ కీలక పాత్ర పోషించాలని కోరారు.
#
Tags