చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరెంటుపై అనవసర రాద్ధాంతం: పోచారం
Published on Tue, 01/02/2018 - 12:33
నిజామాబాద్ : వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు ఎంత అవసరం వుంటే అంతే వాడుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి 3 గంటల పాటు కరెంటు ఇవ్వడానికే ఆపసోపాలు పడ్డ గత ప్రభుత్వాలు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
#
Tags