రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సరిహద్దు బలగాలకు ‘హై ఆల్టిట్యూడ్ మెడల్’
Published on Sat, 10/29/2016 - 02:46
అమరుల కుటుంబాలకు ఇకపై రూ.25 లక్షల పరిహారం
నోయిడా: సరిహద్దులో 9 వేల అడుగుల ఎత్తున విధులు నిర్వహించే రక్షక దళాల సేవలు గుర్తిస్తూ ఇకపై ‘హై ఆల్టిట్యూడ్ మెడల్’ ఇవ్వాలని నిర్ణయించినట్లు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) 55వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద దాడి లాంటి సందర్భాల్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచినట్లు చెప్పారు. సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షలకు పెంచినట్లు హోంమంత్రి పేర్కొన్నారు.
#
Tags