రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీ ఉద్యోగాలిచ్చుంటే.. ఆత్మహత్యలు జరిగేవా?
Published on Wed, 12/05/2018 - 02:01
ఆల్వార్: ఉద్యోగాల కల్పనలో కేంద్రం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్వార్ జిల్లా మలాక్వారాలో రాహుల్ మాట్లాడారు. గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి నలుగురు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు.
ఈ యువకులంతా తమకు ఉద్యోగం రావట్లేదనే వేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనిల్ అంబానీ సహా దేశంలోని బడా వ్యాపారవేత్తలకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని తన ప్రతి ప్రసంగంలో ‘భారత్ మాతాకీ జై’అంటారని, దానికి బదులు అనిల్, నీరవ్, లలిత్ మోదీ, చోక్సీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు.
#
Tags