వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పురందేశ్వరికి కీలక పదవి
Published on Fri, 07/03/2015 - 20:00
న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి ఆ పార్టీలో జాతీయ స్థాయి పదవి లభించింది. బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇంఛార్జ్గా పురందేశ్వరిని నియమించారు.
కర్ణాటక మహిళా మోర్చా ఇంఛార్జ్గా పురందేశ్వరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక బీజేపీ జాతీయ యువ మోర్చా ఇంఛార్జ్గా మురళీధరరావును నియమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జ్గా మురళీధరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్గా సిద్ధార్థ్నాథ్ సింగ్, తెలంగాణ ఇంఛార్జ్గా కృష్ణదాసులను నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నియామకాలను ఖరారు చేశారు.
#
Tags