కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అకాలీదళ్ ఎంపీ కాంగ్రెస్లో చేరిక
Published on Tue, 03/05/2019 - 13:38
సాక్షి, న్యూఢిల్లీ : శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)కు రాజీనామా చేసిన పంజాబ్ ఎంపీ షేర్ సింగ్ గుభయా మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. ఫిరోజ్పూర్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే గుభయా సోమవారం ఎస్ఏడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గుభయాను తాము ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించామని అకాలీదళ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షేర్ సింగ్ గుభయా పార్టీ మారడం గమనార్హం.
#
Tags