పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓఆర్ఓపీ అమలు కోసం నేడు ధర్నా
Published on Mon, 02/20/2017 - 04:18
న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పారామిలటరీకి ప్రత్యేక చెల్లింపులు చేయాలనే డిమాండ్లతో రిటైర్డ్ పారామిలటరీ దళాలు సోమవారం జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నాయి. దీంతో పాటు పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి నిరసన తెలుపనున్నాయి. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పత్రాన్ని అందించనున్నాయి.
సైనికులకి సరైన ఆహారం అందించట్లేదని వీడియో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తన కుటుంబంతో కలసి ఈ ధర్నాలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.
#
Tags