వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పేలుడు
Published on Tue, 09/16/2014 - 09:35
జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో మెందర్ సెక్టర్ నియంత్రణ రేఖ వద్ద పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో పోర్టర్ మరణించాడని ఆర్మీ ఉన్నతాధికి వెల్లడించారు. ఆ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతోపాటు మరో పోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులు వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అనంతరం సరిహద్దు రేఖ వెంబడి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఐఈడీ వల్లే ఈ పేలుడు సంభవించిందని ఉన్నతాధికారి పేర్కొన్నారు.
#
Tags