అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ప్రభుత్వంపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారు'
Published on Thu, 11/27/2014 - 18:37
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు చాలా నమ్మకం పెట్టుకున్నారని, అందుకే పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారని వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి తెలిపారు. నల్లధనం అంశంపై ఈరోజు లోక్సభలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని, నల్లధనాన్ని ఈ ప్రభుత్వం వెనక్కు తీసుకురావాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం తన అధికారాలన్నిటినీ ఉపయోగించి నల్లధనాన్ని వెనక్కు తీసుకురావాలని కోరారు. ఆ ధనంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను పూర్తి చేయవచ్చునని మేకపాటి చెప్పారు.
**
#
Tags